#StopCallingOurCountryBharat
భారతీయులు అంటే భరత మాత సంతానం.మన దేశాన్ని భారత్ అని మరో నామంతో పిలుస్తారు.అసలు ఎవరు ఈ భరత్ అని మన జ్ఞాన నేత్రంతో తిలకిస్తే అసలు నిజం బయట పడుతుంది. కామికుడు అయిన కాళిదాసు కవి రచించిన కావ్యంలో శకుంతల,దుష్యంతుల చరిత్ర వివరంగా మనకు కనిపిస్తుంది.శకుంతల చరిత్ర, పుట్టుక మనం జ్ఞాన నేత్రంతో ఒకసారి గమనిస్తే నిజం ఇలా వున్నదని తెలుస్తుంది.శకుంతల ఒక వేశ్య పుత్రిక.వేశ్య అయిన మేనక పుత్రిక మరియు అక్రమ సంతానం ఈ శకుంతల.చిన్నతనం నుండి ఒక మహర్షి ఆశ్రమంలో పెరిగి ఒకానొక సమయంలో దుష్యంత మహారాజు మహా అందగత్తె ఒకతి అడవిలోని ఋషి ఆశ్రమంలో వున్నదని ఆమెని కామించాలని గ్రహించాలని కోరి, మునీశ్వరులు లేని సమయంలో శకుంతల దుష్యంతులు ఒకరిని ఒకరు వశపర్చుకొని అనతి కాలంలోనే భరతుడు అనే దౌర్భాగ్యుడికి జన్మనిచ్చారు.సాంప్రదాయానికి అతీతంగా ఆశ్రమంలో ఉన్న స్త్రీ దైవ సంపన్నులని మోసంచేసి,వారి కీర్తికి హాని కలిగించి వివాహానికి పూర్వమే ఒక దైవ శివ శక్తి ఋషి ఆశ్రమంలో ఒక మహారాజుతో డేటింగ్ మేటింగ్ చేసి భరతుడిని కన్నది.నిజానికి ఈ భరతుడు శుచి – సాంప్రదాయాన్ని వర్జించిన వేశ్య శకుంతల దుష్యంతుల పుత్రుడు.అటువంటి వేశ్య మాత పుత్రుడైన భరతుని పేరిట ఈ దేశం పిలువబడటం అమానుషం.భారతీయులు అనగా వేశ్య సంతానం అని చక్కని( వ్యంగం) అర్థం ఏర్పడుతుంది.అదే విధంగా ఈ సమాజం వేశ్యత్వంతో నిండి- మునిగిపోయింది.మహాదైవ క్రోధాగ్నిరగలక మునుపే స్త్రీలు -పురుషులు శుచి,శుభ్రత,మహా సంసార సాంప్రదాయాలను పాటించి దైవానుగ్రహం పొందవలసినదిగా మా మనవి.
జై శ్రీ ఆది పురుష పరమ కృష్ణ దేవ !